పాలనలో వేగం పెంచేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

63பார்த்தது
పాలనలో వేగం పెంచేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
పాలనలో వేగం పెంచేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్థిక, ఆర్థికేతర అంశాలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొత్తంగా 49 అంశాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. ఆర్థిక పురోగతిలో భాగంగా 24 పాలసీలను రూపొందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி