తిరుమలకు జగన్.. భారీగా పోలీసుల మోహరింపు

60பார்த்தது
తిరుమలకు జగన్.. భారీగా పోలీసుల మోహరింపు
ఇవాళ వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంటకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.20 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం తిరుమల నుంచి బెంగుళూరుకు పయనం కానున్నారు. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందుగానే వైసీపీ నేతలు కట్టడి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி