నన్ను చిత్రహింసలకు గురి చేశారు: నటి జెత్వానీ (వీడియో)

67பார்த்தது
ఏపీలోని ఐపీఎస్ అధికారులు తనను అక్రమంగా బంధించి, చిత్రహింసలకు గురి చేశారని ముంబై నటి జెత్వానీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

தொடர்புடைய செய்தி