ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

53பார்த்தது
ఈపూరులో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రజలు పలు సమస్యల గురించి ఇచ్చిన వినతి పత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி