వినుకొండలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

66பார்த்தது
వినుకొండలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే
వినుకొండలో ట్రాఫిక్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతి భద్రతల పరిరక్షణపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే అన్న నమ్మకాన్ని పెంచాలని, ఫ్రెండ్లీ, సమర్థ పోలీసింగ్ కూ నమూనాగా తీర్చిదిద్దాలన్నారు. పాతనేరస్థులపై గట్టి నిఘా ఉంచాలని అర్బన్ సీఐ శోభన్ బాబు, రూరల్ సీఐ ప్రభాకర్కు సూచించారు.

தொடர்புடைய செய்தி