గుంటూరు: ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి: ఎమ్మెల్యే జీవీ

72பார்த்தது
గుంటూరు: ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి: ఎమ్మెల్యే జీవీ
పట్టభద్రులైన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. గుంటూరు-కృష్ణ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వినుకొండలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు దరఖాస్తు ఫారంలను ఎమ్మెల్యే అందజేశారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி