శావల్యపురం: పొలం పిలుస్తుంది కార్యక్రమం

51பார்த்தது
శావల్యపురం: పొలం పిలుస్తుంది కార్యక్రమం
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలను పాటించడం ద్వారా రైతులు సాగు వ్యయం తగ్గించుకుని అధిక ధీబడులు సాధించవచ్చని ఇంచార్జి ఎఓ రామినేని రామారావు అన్నారు. శావల్యాపురం మండలంలోని శానంపూడి వారి పాలెం గ్రామాలలో పొలంబడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி