బొల్లాపల్లి: ప్రజల సమస్యలు అధికారులు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

56பார்த்தது
బొల్లాపల్లి: ప్రజల సమస్యలు అధికారులు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
బొల్లాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని పలు రకాల సమస్యలపై చర్చించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు అభివృద్ధి నివేదికలతో సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా అధికారులతో ఎమ్మెల్యే జీవీ సమీక్షించారు. మండలంలోని ఆయా శాఖల అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించాలి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி