విద్యుత్ పునరుద్ధరణ

70பார்த்தது
అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి శివారులో సోమవారం తెల్లవారుజామున టిప్పర్ లారీ 33 కెవి విద్యుత్ లైన్ లకు తగిలి పది స్తంభాలు విరిగిపోవడంతో మండల గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో డి. ఈ, వి. వి, చిరంజీవి, ఏ. డి. ఈ, బోరుగడ్డ అశోక్ కుమార్, ఏఈ, వై. నాంచారయ్య పర్యవేక్షణలో 30 మంది సిబ్బందితో పనులు చేపట్టి మంగళవారం రాత్రి 10 గంటలకు విద్యుత్ పునరుద్ధరణ చేశారు.

தொடர்புடைய செய்தி