మంత్రి అనగానితో భేటీ అయిన టీడీపీ ఎన్నారైలు

51பார்த்தது
2024 ఎన్నికల్లో కూటమి విజయానికి కీలకంగా పని చేసిన ఎన్నారై టీడీపీ ప్రతినిధులు ఇక నుంచి 2029 ఎన్నికలు లక్ష్యంగా పని చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో పలువురు ఎన్నారై టీడీపీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నారై ప్రతినిధులు మాట్లాడుతూ. తాము రాత్రింబవళ్లు కష్టపడి 175 నియోజకవర్గాలకు కావాల్సిన సమాచారాన్ని అందించామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி