నేడు ఫిరంగిపురంలో ప్రజా దర్బార్

63பார்த்தது
నేడు ఫిరంగిపురంలో ప్రజా దర్బార్
ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. వివిధ గ్రామాల ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி