కడప ఉరుసు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

56பார்த்தது
కడప ఉరుసు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
నవంబర్ 16 నుంచి 20 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును దర్గా పెద్దలు ఆహ్వానించారు. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రిని చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన దర్గా ముతావల్లి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఈ మేరకు ఆహ్వాన పత్రిక సీఎంకు అందించారు.

தொடர்புடைய செய்தி