మహిషాసురమర్ధిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

71பார்த்தது
మహిషాసురమర్ధిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
తుళ్లూరు గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దని అలంకారం చేసి కుంకుమ పూజ నిర్వహించబడింది. తరువాత హోమ కార్యక్రమం జరిగింది. రేపటి రోజున (12-10-2024) శనివారము రాజరాజేశ్వరి అలంకారం, రాజరాజేశ్వరి దేవి అష్టోత్తర పూజ సాయంత్రం 3 గంటల నుంచి, సెమీ పూజ 4 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందని ఆలయ అర్చక స్వామి తెలిపారు.

தொடர்புடைய செய்தி