120 రోజుల్లో ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలి: కొరివి

74பார்த்தது
120 రోజుల్లో ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలి: కొరివి
కూటమి ప్రభుత్వం 120 రోజుల్లో ఏం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ప్రజలకు వివరించాలని ఇండియా కూటమి ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకుడు కొరివి వినయ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం పెదనందిపాడులో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించకపోతే త్వరలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు.

தொடர்புடைய செய்தி