పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల

77பார்த்தது
పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల
ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు శిలాఫలకాన్ని ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని అందుకు నిదర్శనమే పల్లె పండుగ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி