ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి: డిప్యూటీ తహసిల్దార్

78பார்த்தது
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి: డిప్యూటీ తహసిల్దార్
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలకు అర్హులైన వారందరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని పొన్నూరు మండల ఇన్చార్జి తహసిల్దార్ ప్రశాంతి సోమవారం మీడియాకు తెలిపారు. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఫారం- 18 పూర్తిచేసి డిగ్రీ ప్రొవిజినల్ జిరాక్స్ కాపీ, ఓటర్ఐడి , ఆధార్ కార్డుల ను జత చేయాలన్నారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி