గ్రామ కమిటీల సమన్వయంతో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే బూర్ల

51பார்த்தது
గుంటూరు జిల్లా కాకుమాను మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా సమస్యలు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని సూచించారు. ప్రజలు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி