పొన్నూరు: విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీప్రధానం

70பார்த்தது
పొన్నూరు: విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి  పీహెచ్‌డీప్రధానం
వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వేల్పుల నాగిరెడ్డికు యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ. నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

தொடர்புடைய செய்தி