రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..

67பார்த்தது
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..
గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారు జిబిసి రోడ్డు పై మంగళవారం రాత్రి చుండూరు గ్రామానికి చెందిన వ్యక్తి స్వగ్రామం వెళ్తుండగా పొన్నూరు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని కారు ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி