రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి: శాస్త్రవేత్త అమర జ్యోతి

52பார்த்தது
రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి: శాస్త్రవేత్త అమర జ్యోతి
గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం కట్టెంపూడి, పిటిపర్రు గ్రామాలలో మంగళవారం పొలంబడి కార్యక్రమం జరిగింది. సైంటిస్ట్ డాక్టర్ అమర జ్యోతి, జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ సునీత, పొన్నూరు ఏడిఏ రామకోటేశ్వరి రైతులతో క్షేత్ర ప్రదర్శన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వరిలో చీడపీడలు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. తైవాన్ స్పెయర్లు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ పనిముట్లు కావాలని రైతులు అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி