ప్రతి ఒక్కరు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

81பார்த்தது
ప్రతి ఒక్కరు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి
పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అన్నారు. బుధవారం నిడుబ్రోలు పెద్దన్న పార్కులో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు వ్యర్ధాలను రోడ్లుపై కాలువల్లో వెయ్యరాదని మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు అందించి సహకరించాలని కోరారు. తెదేపా నాయకుడు జాగర్లమూడి సుధీర్ పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி