క్రోసూరు మండలంలో భారీ వర్షం

52பார்த்தது
క్రోసూరు మండలంలో పీసపాడు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. వర్షం కురవడంతో పత్తి పంటకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్లు, పురవీధుల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. చిన్న చిన్న కుంటలు, చెరువులు నిండి పొర్లిపోతున్నాయి.

தொடர்புடைய செய்தி