అందరూ సాయం చేయండి: ఎమ్మెల్యే

60பார்த்தது
అందరూ సాయం చేయండి: ఎమ్మెల్యే
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు విజయవాడ వాంబే కాలనీలో పర్యటించి బాధితుల ను మంగళవారం పరామర్శించారు. వారికి కూరగాయలు, నిత్యావసరాలు అందజేశారు. వరద సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారులను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వరద బాధితులకు సాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி