మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ప్రియాంక

72பார்த்தது
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట రూరల్ ఎస్సై లేఖ ప్రియాంక హెచ్చరించారు. శనివారం నరసరావుపేట మండల పరిధిలో ఆమె వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ. వాహనాలు నడపాలని, హెల్మెట్ ధరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி