నరసరావుపేట: అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ లావు

53பார்த்தது
నరసరావుపేట పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని శనివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీకి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో శాలువాలు కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி