మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమంపై ఎమ్మెల్యే అవగాహన సదస్సు

71பார்த்தது
మన ఇల్లు-మన గౌరవం కింద మంజూరు చేయబడిన అన్ని గృహాలు మార్చి నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు. నరసరావుపేటలోని జగనన్న కాలనీని శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి ఆధ్వర్యంలో మన ఇల్లు మన గౌరవం కింద గృహ లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ త్వరిగతిన ఇల్లు కట్టుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி