భర్తే భార్యను హత్య చేశాడు: సీఐ

74பார்த்தது
భర్తే భార్యను హత్య చేశాడు: సీఐ
నరసరావుపేట మండలం పమిడిపాడు శివారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో నిందితుడి వివరాలను బుధవారం సీఐ రామకృష్ణ వెల్లడించారు. భర్త మురళీ(41)నే భార్య త్రివేణి (36)ని కత్తితో పొడిచి చింపేసినట్లు తెలిపారు. హత్య అనంతరం పారిపోతుండగా మురళీ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி