పల్నాడు జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎస్పీ

85பார்த்தது
పల్నాడు జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎస్పీ
పల్నాడు జిల్లాలో నివసిస్తున్న ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో దసరా పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி