పల్నాడు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: ఎంపీ లావు

74பார்த்தது
పల్నాడు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: ఎంపీ లావు
నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులకు, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో ఆనందంగా ఉండాలని ఆయన కాంక్షించారు. పండుగను అందరూ వైభవంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

தொடர்புடைய செய்தி