మంగళగిరి :లోకేష్ సహకారంతో మంగళగిరిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

66பார்த்தது
మంగళగిరి :లోకేష్ సహకారంతో మంగళగిరిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
మంత్రి లోకేశ్ సహకారంతో మంగళగిరి పట్టణం గౌతమి బుద్ధ రోడ్డులోని (బీఎండబ్ల్యూ) కార్ల షోరూమ్ పక్కన గ్రౌండ్లో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన కరపత్రాలను పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య శనివారం ఆవిష్కరించారు. ఈ పోటీలకు 300 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி