కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

80பார்த்தது
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మాచర్ల పట్టణంలో చోటుచేసుకుంది. భర్త రామకృష్ణ వివరాలు మేరకు సీఐ ప్రభాకరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లక్ష్మి మృతదేహం సోమవారం సాయంత్రం దుర్గి సమీపంలోని బుగ్గవాగు రిజర్వాయర్ వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి కుమారుడు మధుసాయి, కుమార్తె కామాక్షి ఉన్నారు.

தொடர்புடைய செய்தி