మాచర్ల: పత్తి రైతులను వెంటనే ఆదుకోవాలి: శ్రీనివాసరెడ్డి

63பார்த்தது
మాచర్ల: పత్తి రైతులను వెంటనే ఆదుకోవాలి: శ్రీనివాసరెడ్డి
పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సిపిఐ మాచర్ల ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాస రెడ్డి అన్నారు. మాచర్ల స్థానిక కొమెర వీరాస్వామి భవన్ లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాల ప్రకటనలు వాస్తవ రూపాన్ని దాల్చడం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி