పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

66பார்த்தது
పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
మాచర్ల పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కొరకు, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహా రావు, డిప్యూటీ రిటైర్డ్ డిఇఓ రామకృష్ణారావు పిలుపునిచ్చారు. వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పిలుపుమేరకు, శనివారం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులతో 5 వేల సీడ్స్ బాల్స్ తయారు చేయించారు.

தொடர்புடைய செய்தி