బలవంతంగా చందాలు వసూలు చేయొద్దు: ఎస్సై

76பார்த்தது
బలవంతంగా చందాలు వసూలు చేయొద్దు: ఎస్సై
గణేష్ ఉత్సవాల పేరుతో బలవంతంగా చందాలు వసూలుకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని బుధవారం రెంటచింతల ఎస్సై సిహెచ్ నాగార్జున హెచ్చరించారు. గణేష్ మండపాలు పందిళ్లు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. సాంస్కృతి కార్యక్రమాలు పేరిట ఆశ్లీల, నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిమజ్జన సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி