గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

76பார்த்தது
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
చీరాల సమీపంలోని గవ నిపాలెం గ్రామానికి చెందిన మిండా బాలు (20) అనే యువకుడు దుర్గి మండలం అడిగొప్పల వద్ద సాగర్ కుడి కాలువలో ఆదివారం గల్లంతైన విషయం తెలి సిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా. సోమవారం సాయంత్రం జూలకల్లు సమీపంలో యువకుడి మృతదేహం గుర్తించి బయటకు తీయించారు. కుటుంబ సభ్యులకు అప్పగించి నట్లు ఎస్సై సుధీర్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி