ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి

74பார்த்தது
ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి
నరసరావుపేటలోని ఇస్లాంపేటకు చెందిన షేక్ జానీ ద్విచక్ర వాహనాన్ని దుండగులు ధ్వంసం చేశారు. జీవన్ జ్యోతి రెస్టారెంట్ ఎదురు కాలవలో ధ్వంసం అయిన బైకును బుధవారం పిడిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఇటీవల జీవనజ్యోతి రెస్టారెంట్ లో జరిగిన ఘర్షణలో రెస్టారెంట్ యజమాని అతని అనుచరులు షేక్ జానీ పై దాడికి పాల్పడ్డారు. వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி