గురజాల: కార్యకర్తకు ఫోన్ లో జగన్ పరామర్శ

55பார்த்தது
గురజాల మండలం తేలుకుట్లలో టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త నాగరాజును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో ఆదివారం పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. టీడీపీ వాళ్లు చేసిన దాడిని జగన్కు నాగరాజు వివరించారు. నాగరాజును జాగ్రత్తగా చూసుకోవాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని జగన్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி