గురజాల: కూటమి ప్రభుత్వంలో రైతులకు సమస్యలు ఉండవు: ఎమ్మెల్యే

60பார்த்தது
గురజాల నియోజకవర్గంలో రైతుల కోసం కాలువలు మరమ్మతులు చేస్తున్నామని, గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేక పోవడమే కాక కనీసం పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి చేశారన్నారు. సోమవారం యరపతినేని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎటువంటి కష్టం రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చిట్ట చివర పంట పొలాలకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி