ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం: లగడపాటి వేణుగోపాల్

85பார்த்தது
గుంటూరు - కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. గుంటూరు ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో సోమవారం వేణుగోపాల్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. వేణుగోపాల్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో పాటూ రైతులు, వృద్ధుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఓటర్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி