పురంధేశ్వరికి దేశంపై నమ్మకం లేదు: మోదుగుల

70பார்த்தது
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి న్యాయస్థానాలు, దేశం పట్ల నమ్మకం లేదని గుంటూరు, పల్నాడు జిల్లాల వైసీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ అంశంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలను పురంధీశ్వరి తప్పు పట్టడాన్ని మోదుగుల ఖండించారు. ప్రసాదం కల్తీ విషయంలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

தொடர்புடைய செய்தி