స్వచ్ఛ నగర స్థాపనకు సహకరించాలి: కమిషనర్

67பார்த்தது
స్వచ్ఛ నగర స్థాపనకు సహకరించాలి: కమిషనర్
గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యాన్ని అందించడానికి 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పై విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్వచ్ఛ నగర స్థాపన కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி