గుంటూరు మీదుగా సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు

84பார்த்தது
గుంటూరు మీదుగా సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు
దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 13వ తేదీన గుంటూరు మీదుగా సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు(07076) ఆదివారం కాకినాడలో రాత్రి 9గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ కు మరుసటిరోజు ఉదయం 8. 30 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி