గుంటూరు మీదుగా రైలును మళ్ళించండి: జిల్లా అధ్యక్షుడు

1560பார்த்தது
గుంటూరు మీదుగా రైలును మళ్ళించండి: జిల్లా అధ్యక్షుడు
గుంటూరు రైల్వే స్టేషన్ లో శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవం జరిగింది. తదనంతరం గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు వనమ నరేంద్ర నవజీవన్ ఎక్స్ప్రెస్ ని గుంటూరు మీదుగా నడిచేలాగా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ విషమై కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే డి. ఆర్. ఎం తో మాట్లాడి సాధ్య సాధ్యాలపై చర్చిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி