నందిగం సురేశ్ కు అస్వస్థత.. వైద్యుల నివేదిక ఇదే

76பார்த்தது
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో జైలు అధికారులు ఆయనను శుక్రవారం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయన ఆరోగ్య పరిస్థిపై జైలు అధికారులకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో నందిగం సురేశ్ కు సిటీ స్కాన్, ఎంఆస్ఐ స్కాన్ తీశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. కాగా పోలీసులు ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

தொடர்புடைய செய்தி