జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేముంది: కిలారి రోశయ్య

65பார்த்தது
జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేముంది: కిలారి రోశయ్య
జగన్ అన్య మతస్థులు, డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముంటుందని మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. గురువారం జనసేనలో చేరుతున్న సందర్భంగా గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో కోటరీ రాజకీయాలు ఉన్నాయని, ఆపార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమని అన్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిలో అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.

தொடர்புடைய செய்தி