గుంటూరు: ప్రజలకు దసరా శుభాకాంక్షలు: ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి

83பார்த்தது
గుంటూరు: ప్రజలకు దసరా శుభాకాంక్షలు: ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి
గుంటూరు రేంజ్ పరిధిలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి శుక్రవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో విజయదశమి పండగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రేంజ్ పరిధిలోని పోలీసు కుటుంబ సభ్యులకు ఐజీ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్ధించారు.

தொடர்புடைய செய்தி