గుంటూరు: పానుగంటి చైతన్యకు 14 రోజుల రిమాండ్

84பார்த்தது
గుంటూరు: పానుగంటి చైతన్యకు 14 రోజుల రిమాండ్
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయిన విషయం విధితమే. ఈ కేసులో చైతన్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మంగళగిరి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. పానుగంటి చైతన్యకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరులోని జిల్లా జైలుకి తరలించడానికి పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி