మందుబాబులకు ఎస్సై కౌన్సిలింగ్

82பார்த்தது
మందుబాబులకు ఎస్సై కౌన్సిలింగ్
అద్దంకి పట్టణంలో శుక్రవారం రాత్రి బహిరంగంగా మద్యం సేవించే మందుబాబులకు ఎస్సై ఖాదర్ బాషా కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగటం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాల బారిన పడుతున్నారని ఎస్సై తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖాదర్ బాషా హితవు పలికారు.

தொடர்புடைய செய்தி