కొమ్మాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

67பார்த்தது
కొమ్మాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం
సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నుంచి శనగపప్పు లోడుతో వెళుతున్న మినీ వ్యాను కొమ్మాలపాడు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వ్యాను లో ఇద్దరు ఉన్నారు వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி