రేపు నూతన బస్సులను ప్రారంభించనున్న మంత్రి

72பார்த்தது
రేపు నూతన బస్సులను ప్రారంభించనున్న మంత్రి
అద్దంకి మండలం అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ నందు గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం లో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొంటారని కార్యాలయ వ్యక్తిగత సిబ్బంది బుధవారం తెలియజేశారు. కావున నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி